Wednesday, October 20, 2021

Direction priority in Hinduism

We have eight directions. We call them 'octagons'. Those who rule them are called 'Directors'. Directions: East, West, North and South are called 'Directions'.

 Directions: In addition to these four directions, there are also four directions: Northeast, Southeast, Southwest and Northwest. All together we call it octagons.

 1) East: The ruler of the east, Indra is the presiding deity. Sachidevi, wife of Indra. His vehicle is an elephant. The town where he lives is 'Amravati.' The weapon worn by Indra was the diamond weapon. He is a male fertility factor. The giver of power. This directional error, which is preferred by the solar system, can lead to health problems and official misery.

 2) Southeast Source: The ruler of the southeast, Agnihotra, the presiding deity. Agni wife Swahadevi. Vehicle trunks. Tejovati is the town where Agnihotra lives. Wearable weapon power. He is the giver of anger and pride. Southeast Venus takes precedence. The direction of southeast cooking. Cooking is for women so this directional error can make women sick.

 3) South: The ruler of the south is Yamadharmaraju, the presiding deity. He is also known as Dandapani. Shyamaladevi, the wife of Yamuna. The vehicle of Yamuna is Mahishamu (Dunnapothu). The town where he lives is restrained. The weapon worn by Yamudu is the wand. He is also known as 'Dandapani' as he has a weapon as a weapon. Yamudu is the destroyer, the giver of disease. The Mars-dominated southern hemisphere often causes traffic accidents and fires.

 4) Southwest Source: The ruler of the southwest, a demon called Nivruti, the presiding deity. His wife is Deerghadevi. Vehicle Narrow. The town where he lives is Krishnangana. The weapon worn by the southwest is the spear. Genocide Southwest. Southwest direction Rahugraha is preferred so this directional error always causes more mental annoyance in the family.

 5) West: The ruler of the west, the presiding deity Varuna. Kalikadevi, the wife of Varuna. Vehicle Capricorn (crocodile). The town where he lives is Shraddhavati. The weapon worn is a noose. Giver of all good fortune. Due to Saturn's predominance in the west, this directional error will cause delays.

 6) Northwest Source: The ruler of the northwest, the presiding deity is the wind. I.e. the god of air. His wife is Anjanadevi. No vehicle. Gandhavati is the town where he lives. The weapon worn is the flag. The Son is the giver of offspring. The northwest direction is dominated by the moon, which causes fluctuations in this direction.

 7) North: The ruler of the north, Kubera, the presiding deity. His wife Chitralekha. The vehicle is a horse. Alakapuri is the town where Kubera lives. The weapon that Kubera wears is the sword. Education, income, children, reputable giver. Due to Mercury's dominance in the north, this directional error can lead to problems in business and education.

 8) Northeast Source: Lord Shiva, the ruling deity of the Northeast. Parvati Devi, the wife of Shiva. The vehicle of Shiva is the bull. Place of residence Kailasam. The weapon worn by Lord Shiva is the trident. Gangadhar is the giver of Ashtaishwaryas, devotional knowledge and higher jobs to Lord Shiva. Jupiter dominates the northeast. If there is a defect in the northeast, there will be difficulties in procreation.

 In this way there are eight compasses in the eight directions and they always protect the human beings.

 Sri Maha Vishnu is also the dictator of the Dikpalakas. Appointing them to the eight directions, the one who commands the rituals, the rules, the dharmas, the one who guides, the supreme (husband) Sri Maha Vishnu is the emperor of all the gods.

Wednesday, May 19, 2021

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

రామునికి — సీత
కృష్ణునికి — రాధ 
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి 
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ

మన దినచర్యలో భాగంగా
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
పడకలో - మేనక 
పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి
ఓరిమిలో -వసుధ
వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు— హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి -స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన
చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో— సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు— ఆనంది 
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
     
సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ
      
సాహిత్య గోష్టిలో — కవిత 
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ,
పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — “జీవిత”.

Thursday, May 6, 2021

మాతృమూర్తి ఋణ - ఆదిశంకరాచార్యులవారు

సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,

ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?నాకు దిక్కెవరు "  అని దీనంగా ప్రశ్నించింది.

"అమ్మా! ఏ సమయమైనా సరే,  నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను."  అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది.  మూసిన కళ్ళు తెరవలేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే  తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.

తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీ కృష్ణుని ధ్యానించారు. 

శ్రీ కృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురు పితామహుడు భీష్మాచార్యునికి  మోక్షమిచ్చినట్లుగా  నా  మాతృమూర్తి కి  మోక్షం ప్రసాదించమని  వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి 

ఎవరో వస్తున్న అలికిడయింది.

కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న  ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా!  అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, 

గట్టిగా హృదయానికి హత్తుకుంది.బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌,

శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని  అనుకున్నది.  బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది

ఆర్యాంబ. అక్కడ  తను అను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు  సాక్షాత్కరించి నిలచివుండడం

గమనించింది.

గురువాయూరప్పన్ ని చూసిన ఆర్యాంబ  మహదానందంతో " అప్పా! నోరు తెరిచి,నీ నామజపం చేసేశక్తి కూడా లేని యీ దీనురాలి  ఆఖరిక్షణాలలో  నను చూసేందుకు 

వచ్చావా? కృష్ణా "   అని మెల్లిగాగధ్గద కంఠంతో  పలికింది. 

కృష్ణుడు  వెంటనే   "  నీ పుత్రుని ఆదేశం . రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా "  అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే  సమయానికి  శంకరాచార్యులవారు కూడా  అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన  ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా  భాగ్యమేమని చెప్పను ? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు  కదా, శంకరా!" అని కన్నీళ్ళుకార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి?

నేను జన్మించినది మొదలు  నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నెనేమీ చేయలేకపోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా  కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.  నేనైనా అంతే.  నేను చేయగలిగినదంతా నీదివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "

అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశిస్సులు సదా  తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యులవారు యీలోకానికి సందేశమిచ్చారు.

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).

ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).

చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.

అందుకే:

మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.

ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.

ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ కాపలాదారుగా మారిపోయి

వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.

ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.

"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".

మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని. 

 ( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు ఈ అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)

గోదాదేవి అసలు కథ


తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

తీర్థయాత్ర - విది విధాన

పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ ఎక్కువమంది దృష్టిలో తీర్థయాత్ర అంటే ప్రయాణం చేసేయడం, అక్కడి దేవుణ్ణి దర్శించుకోవడం, తిరిగిరావడం – ఇంతే ! కానీ తీర్థయాత్ర అంటే కేవలం ఇవే కావు. ఓ పుణ్యక్షేత్రానికి యాత్ర చేసేటప్పుడు పాటించాల్సిన విధినిషేధాలు కొన్నున్నాయి.

1. ఏ దేవుడి క్షేత్రానికి వెళ్తున్నామో ఆ దేవుడి పూజ ముందస్తుగా కొన్నిరోజుల పాటు ఇంట్లో చేయాలి. కనీసం స్తోత్రాలైనా చదవాలి. ఆ దేవుడి గుఱించి ఏదైనా పవిత్ర గ్రంథం ఉంటే దాన్ని కనీసం ఓ సప్తాహం పాటు పారాయణ చేయాలి. ఆ తరువాతే యాత్రకి బయల్దేఱి వెళ్ళాలి. అప్పుడు మన యాత్ర నిరాటంకంగా జఱిగేలా ఆయన ఆశీర్వదిస్తాడు.

2. ఇలా వెళ్ళి, అలా వచ్చేయడం కాకుండా, కనీసం రెండు-మూడ్రోజుల పాటైనా ఆ క్షేత్రంలో గడిపి, తద్ద్వారా ఆ భగవత్సన్నిధాన అనుభూతి విశేషాలతో మన మనస్సులు సంపూర్ణంగా పరిప్లావితం అయ్యేలా యాత్రా ప్రణాళిక వేసుకోవాలి.

౩. మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళుతున్న పక్షంలో అందుకోసం కట్టిన ముడుపును కూడా మర్చిపోకుండా వెంట తీసుకెళ్ళాలి. ఆ దేవుడు మన ఇష్టదైవం గానీ, ఇలవేల్పు గానీ అయిన పక్షంలో ఆయనకి ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు సమర్పించిన ధనరూపకమైన దక్షిణల్నీ, ధాన్యాన్నీ కూడా ఆ దేవాలయంలో సమర్పించడం కోసం తీసుకెళ్ళాలి.

4. పుణ్యక్షేత్రాల్లో చేసే పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. కనుక యాత్రా సమయం లోనూ,  పుణ్యక్షేత్రం లోనూ చదువుకోవడం కోసం కొన్ని చిన్నచిన్న పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లాలి. ఉదాహరణకి – విష్ణుసహస్రనామాలు, వివిధ దేవీదేవతల స్తోత్రసంపుటాలు మొ||వి. కార్లో వెళ్ళేవారు దేవుడి దృశ్యక, శ్రవ్యక క్లుప్తికలను (CDs) దగ్గఱ పెట్టుకుని కదలాలి.

5. పిల్లల్ని బడి మానిపించైనా సరే, తీర్థయాత్రకి అవశ్యం తీసుకెళ్ళాలి. ఆ బాల్యదశ లో కాకపోతే వారింక ఎప్పటికీ ఆధ్యాత్మికతకీ, మత సంప్రదాయాలకీ పరిచితం కారు. వారికి సంస్కృతీ, సంప్రదాయమూ అలవడనే అలవడవు. వాటిని బళ్ళల్లో నేర్పరు. తల్లిదండ్రులే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నేర్పాలి ...  

  చిన్నప్పట్నుంచీ హిందూ సంప్రదాయానికి వారిని అలవర్చకపోతే వారి తరంలోనో, వారి వారసుల తరంలోనో మతం మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ రోజున్నట్లే ఱేపు కూడా ఉంటుందని అనుకోకూడదు. హిందూ తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యం ద్వారా తమ పిల్లల జీవితాల్లో సృష్టించిన ఆధ్యాత్మిక శూన్యాన్ని వేఱే ఎవఱో తమ మతంతో భర్తీ చేసేందుకు కాచుక్కూర్చుంటారని మర్చిపోవద్దు.    

6. యాత్రని రహస్యంగా ఉంచకూడదు. సాధ్యమైనంత వఱకూ పరిచయస్థులందఱికీ తెలియజేయాలి. వారిలో యాత్రకి రాలేని వారుంటే వారు తమ తరఫున పదో పరకో, లేకపోతే కొన్ని వస్తువులో దేవుడికి సమర్పించమని ఇస్తారు. వాటిని కూడా వెంట తీసుకెళ్ళాలి. భక్తులంటే భగవంతుని స్వరూపాలే. వారికి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడమే.

7. అప్పుచేసి, లేదా ఇతరుల్ని పీడించి సంపాదించిన ద్రవ్యంతో యాత్ర చేయకూడదు.

8. యాత్ర చేస్తూండగా దైవేతర, లౌకిక సంభాషణల్లో సాధ్యమైనంత వఱకూ పాల్గొనకుండా ఉండడానికే ప్రయత్నించాలి. నిరంతరం భగవన్నామాన్ని, స్తోత్రాల్నీ వల్లిస్తూ ముందుకు సాగాలి. భగవత్సంబంధమైన సత్కథల్ని తోటివారితో చెబుతూ ప్రయాణం చేయాలి. ఎవఱితోనూ ఏ విధమైన చర్చలూ, వాదాలూ, తర్కాలూ చేయకూడదు. ఇతరులు ఏదైనా పొఱపాటు మాట్లాడితే దాన్ని సవరించే పని పెట్టుకోకూడదు.

9. కామక్రోధాది అరిషడ్వర్గాల్ని ఉపశమింపజేసుకోవాలి. శత్రువుల్నీ, దురదృష్టాల్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. యాత్రలో తారసపడేవారందఱినీ స్నేహభావంతో చూడాలి.

10. దారిలో మనకు కలిగే ఆకలిదప్పుల్నీ, అలసటనీ, అనారోగ్యాల్నీ, అసౌకర్యాల్నీ భగవత్ ప్రసాదంగా భావించి ఆనందంగా భరించాలి. పూర్వజన్మ దుష్కర్మ ఈ యాత్రాక్లేశాల ద్వారా హరించుకు పోతోందనీ, ఆత్మ పరిశుద్ధమవుతోందనీ భావించి సంతోషించాలి. అంతే తప్ప “అది బాలేదు, ఇది బాలేదు” అని మాటిమాటికీ వ్యాఖ్యానించుకొని మనసుని కష్టపెట్టుకోకూడదు. యాత్రకొచ్చింది తినడానికో, తాగడానికో, జీవితాన్ని ఆస్వాదించడానికో, కాలకృత్యాలు తీర్చుకోవడానికో కాదనీ, దైవసన్నిధానాన్ని అనుభూతి చెందడానికేననే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకొని ప్రవర్తించాలి. ఆయా అవసరాలు ఎలా తీఱినా ఫర్వాలేదన్నట్లు మసలుకోవాలి. దైవానుభూతికి మినహా ఇంకా దేనికీ ప్రాధాన్యం ఇవ్వకూడదు.   

11. తీర్థగమ్యాన్ని చేఱుకున్నాక ముందు చేయాల్సిన పని స్నానాదులు ముగించి ఎంతో కొంత ఆహారంగా తీసుకోవడం. సుప్రసిద్ధ క్షేత్రాలైతే దైవదర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టవచ్చు. తినడం ఆలస్యమయ్యే కొద్దీ, వరుసలో నిలబడ్డా మనసు దేవుడి మీదికి కాక తిండి మీదికే పోతూంటుంది. కనుక ఖాళీకడుపుతో దైవదర్శనం చేయలేం.

12. దైవదర్శనానికి వెళ్ళే దారిలో ఎన్ని ఆకర్షక విషయాలూ, వస్తువులూ ఉన్నా ఆగకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. భారీ బ్యాగులూ, పెట్టెలూ మొదలైన సరంజామాతో వెళ్ళడం చాలా అసౌకర్యం. అలా తీసుకెళ్తే చిత్తం దేవుడి మీద కాక వాటి మీదే లగ్నమై ఉంటుంది.

13. కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవతం కాక మఱో దేవుడో, దేవతో వేంచేసి ఉంటారు. ముందు వారిని దర్శించుకున్నాకనే ప్రధాన దైవతాన్ని దర్శించాలనే సంప్రదాయం ఉంటుంది. దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ఉదాహరణకి – తిరుమలలో శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నాకనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. అలాగే శ్రీస్వామి వారిని దర్శించాక తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.

14. “రిక్తహస్తేన నోపేయాద్ రాజానం దైవతమ్ గురుమ్” అన్నారు పెద్దలు. కనుక దైవ దర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందులోనూ సమాజంలో కాస్తో కూస్తో స్థితిమంతులనిపించు కుంటున్నవారు దేవుడి దగ్గఱికి చేతులూపుకుంటూ వెళ్ళనేకూడదు. పూలదండలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణద్రవ్యం, క్రొత్తవస్త్రాలూ, ఏదైనా వెండి/ బంగారు వస్తువూ – వీటిల్లో ఏదో ఒకటి గానీ, కొన్ని గానీ, అన్నీ గానీ సమర్పణగా తీసుకెళ్ళాలి. కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవతానికి కొన్ని ప్రత్యేక సమర్పణ లంటే ప్రీతి కనుక అవేంటో కనుక్కుని అవి కూడా తీసుకెళ్ళాలి.

15. దేవుడికి సమర్పించిన పూలదండల్నీ, తినుబండారాల్ని, వస్త్రాల్నీ ఆయన ప్రసాదంగా వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఆయనకు సమర్పించిన డబ్బునీ, వెండి/ బంగారు ఆభరణాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు. 

అలా చేస్తే  అమ్మ వార్లు చాలా బాధపడతారు. మనకు జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది. ఈ సంగతి తెలీక చాలామంది ఆడవాళ్ళు అమ్మవార్ల దర్శనానికి వెళ్ళినప్పుడు నగలతో వారిని అలంకరింపజేసి ఆ తరువాత మళ్లీ వాటిని వెంట తీసుకెళుతున్నారు. “దేవుడికి ఇంత ఇవ్వాలి” అని మనసులో అనుకుని, లేదా ఆ మాట పైకి అనేసి ఆ తరువాత మనసు మార్చుకోవడం కూడా మహాదోషం.

16. అలాగే దేవుడి కోసం బయటికి తీసిన డబ్బుని యథాతథంగా సమర్పించేయాలే తప్ప, “ఈ నోటు తీసుకుని ఇంత చిల్లఱ నాకు వెనక్కివ్వండి” అని అడక్కూడదు. మనం అక్కడికి వెళ్ళినది దేవుణ్ణి శరణాగతి వేడడానికే తప్ప ఆయనతో బేరసారాలూ, వ్యాపారమూ, నగదుమార్పిడి చేయడానికి వెళ్ళలేదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.

17. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడి స్థానిక ఆచార వ్యవహారాలన్నింటినీ వినయ విధేయతలతో పాటించాలే తప్ప “ఇవన్నీ నిజమా ? వీటి వల్ల ఏమైనా ప్రయోజనముందా ? దీనివల్ల గుడి సిబ్బందికేమైనా లబ్ధి చేకూఱుతోందేమో ? మమ్మల్ని ఎందుకింత కష్టపెడుతున్నారు ? ఫలానా గుళ్ళో ఇలా లేదే ? ఇక్కడెందుకు ఇలా ఉంది ?” అని వితండవాదాలూ, విమర్శలూ, తర్కాలూ చేయకూడదు. పుణ్యక్షేత్రాల్లో అశ్లీలాలూ, అవాచ్యాలూ పలకరాదు.

18. పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలూ, క్రీడలూ, సినిమాలూ, పెట్టుబడివ్యాపారాలూ, విద్యా-ఉద్యోగావకాశాలూ, లోకాభిరామాయణమూ మాట్లాడరాదు. వారపత్రికలూ, వార్తాపత్రికలూ, కథలూ, నవలలూ చదవరాదు. భార్యతో గానీ, ప్రియురాలితో గానీ సరసాలాడరాదు. భగవంతుడికి తప్ప ఇంకెవఱికీ జై కొట్టరాదు, పొగడరాదు. పరనింద, ఎగతాళి చేయరాదు.

19. ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా వివర్జించాలి.  

20. కొంతమంది పుణ్యక్షేత్రాల్లో చనిపోతే సద్గతి లభిస్తుందనుకుని అక్కడికెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిచోట్ల కాలిక మరణం, లేదా సాధారణ మరణం పొందితేనే సద్గతి. ఆత్మహత్య చేసుకుంటే మటుకూ దుర్గతే. ఆత్మహత్య చేసుకోవడమంటే భవిష్యత్తు మీదా, తద్ద్వారా భగవంతుడి మీదా నమ్మకం లేదని ఆచరణాత్మకంగా, బహిరంగంగా ప్రదర్శించడమే. అది దైవవిశ్వాసానికి ఎంతమాత్రమూ ప్రతీక కాదు. అలా చనిపోయేవారికి పిశాచ, బ్రహ్మరాక్షస జన్మలే గతి.   

21. ఒకానొక పుణ్యక్షేత్రంలో మనుషులూ, స్థలాలూ మనకు నచ్చకపోయినా విమర్శించకూడదు. ఆ విమర్శలు నేరుగా అక్కడి దేవుడికే తగుల్తాయి. పుణ్యక్షేత్రమైనా, కాకపోయినా అందఱిలోనూ భగవంతుడే ఉన్నాడు గనుక ఎక్కడైనా సరే, పరనిందా, భగవన్నిందా రెండూ వేఱు కాదు.    

22. కొన్నికొన్ని క్షేత్రాలలో స్థలమహాత్మ్యమూ, భగవద్వరప్రసాదమూ మూలంగా కొన్నికొన్ని రకాల విశేష సాధనలు చేస్తే త్వరగా కోరికలు తీఱతాయి. అవేంటో అక్కడ జనాన్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారంగా అనుష్ఠించాలి.

23. దర్శనం కాగానే “హమ్మయ్య” అనుకుని బయటపడొద్దు. గుళ్ళోనో, గుడి బయట అరుగు మీదనో, చెట్టు కిందనో కూర్చుని భగవంతుడి స్తోత్రాలు చదువుకుని, లేదా జపధ్యానాదుల్లాంటివి చేసుకుని ఆ తరువాతే లేవాలి. ఇలా చేసేటప్పుడు వట్టి నేలమీద కాకుండా ఏదైనా ఓ ఆసనం (చిట్టిచాప, వస్త్రం, తెల్ల కాయితం లాంటివి) వేసుకుని చేయాలి. అలా కాక వట్టి నేలమీద కూర్చుని చేసే ఉపాసనల ఫలం భూదేవికీ, తద్ద్వారా బలి చక్రవర్తికీ చెందుతుంది.

24. అక్కడ ఎవఱైనా చేయి చాపితే మనకు తోచినంత, మనం ఓపినంత దానం చేయాలి. పుణ్యక్షేత్రంలో చేస్తున్న దానం కనుక దానికి విశేష ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇవ్వనక్కఱలేదు. కానీ యాచకుల్ని విసుక్కోవడం, కసురుకోవడం, దూషించడం, బుద్ధి చెప్పడం లాంటివి మంచివి కావు. ఇష్టం లేకపోతే మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.

25. ఈ రోజుల్లో లౌకిక ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలాన పుణ్యక్షేత్రాలున్న ఊళ్లల్లో సినిమా హాళ్ళూ, వ్యభిచార గృహాలూ కూడా చొఱబడ్డాయి. “దర్శనమైపోయింది గదా” అని చెప్పి వాటికేసి దృష్టిసారించరాదు. పెద్దలేమన్నారంటే-

శ్లో|| అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |

పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ||

తాత్పర్యం – ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం సిమెంటులా పట్టుకుంటుంది.

26. తీర్థయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడి వస్తువుల్నీ, విగ్రహాల్నీ, స్థలపురాణ గ్రంథాల్నీ తప్పనిసరిగా కొనాలి. వీలైతే కొన్ని ఎక్కువ పుస్తకాలే కొనాలి. ఇంటికి వెళ్ళాక వాటిని ఇతరులకిచ్చి చదివిస్తే వారికీ ఆ తీర్థయాత్ర చేయాలనే కోరిక కలుగుతుంది. పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రసాదాల్ని కేవలం తామారగించడమే కాకుండా తమ బంధుమిత్రులకీ, ఇఱుగు పొఱుగు వారికీ కూడా పంచాలి.

27. యాత్రలో పొందిన మధురానుభవాల్ని మాత్రమే ఇతరులతో చెప్పాలి. “ఓయమ్మో, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం” అని వాపోకూడదు. అది భగవంతుణ్ణి విమర్శించడమే అవుతుంది. అదే విధంగా ఇంటికెళ్ళేటప్పుడు/ వెళ్ళాక  “యాత్రకంతా కలిపి మొత్తం ఎంత ఖర్చయింది ?” అని లెక్కలు వేయకూడదు. అలాంటివి యాత్రకి బయల్దేఱక ముందే వేసుకోవాలి.

మొత్తమ్మీద తీర్థయాత్రకి వెళ్ళి సాధ్యమైనంత పుణ్యధనాన్ని మూటగట్టుకు రావాలి, పాపాల్ని కాదు.

చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి. 

 *తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

సర్వేజనా సుఖినోభవంతు 

వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా


రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం  చేరుకొని ఇప్పుడు  నేలకోని ఉన్న దక్షిణామూర్తి  ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని  బోధి చెట్టు  క్రింద సేద తీర్చుకొన్నాడు  ఉధయమునే స్నానమాచ రించుటకు  ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది.  చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో  సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర  కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా  వ్యాధి దూరమైంది ఎలా? నా  సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వలముకి బహుముకి ...... దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. ఓ.కే నా నమ్మలేదు కాదు ఇప్పటి కి గుండం లో నీరు తిసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి మిత్రులారా ..... ఇకనుంచి ఇచరిత్ర నలుగురి తో పంచుకుని ఆధారాలతో కనిపించే  పుష్కరణి పవిత్రతను కాపాడుతారని ఆశిస్తూ................వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా ?


రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం  చేరుకొని ఇప్పుడు  నేలకోని ఉన్న దక్షిణామూర్తి  ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని  బోధి చెట్టు  క్రింద సేద తీర్చుకొన్నాడు  ఉధయమునే స్నానమాచ రించుటకు  ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది.  చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో  సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర  కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా  వ్యాధి దూరమైంది ఎలా? నా  సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వాలాముఖి బహుముకి దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.

ఆదిశంకరాచార్యుల జయంతి - 16 మే, 2021

1) కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో 

2) స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. 

3) ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. 

4) ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. 

5) విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. 

6) అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి

7) మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో 

8) ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్బములో 

9) ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు.

10) చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు 

11) ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. 

12) పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు

హర హర శంకర !!  జయ జయ శంకర !!

Saturday, April 24, 2021

Postmortem Findings - Covid 19 Patients in Italian Patients - Telugu

ప్రపంచంలోని పెద్ద వార్తలు, చనిపోయిన కరోనా రోగిని ఇటలీ పోస్ట్ మార్టం చేసింది, కోవిడ్ -19 మృతదేహంపై శవపరీక్ష (పోస్ట్‌మార్టం) చేసిన మొట్టమొదటి దేశంగా ఇటలీ నిలిచింది. మరియు కోవిడ్ -19 వైరస్ ఉనికిలో లేదని విస్తృతమైన దర్యాప్తులో తేలింది, బదులుగా ఇది చాలా పెద్ద గ్లోబల్ స్కామ్. "యాంప్లిఫైడ్ గ్లోబల్ 5 జి (Amplified Global 5G) (Electro Magnetic Radiation) విద్యుదయస్కాంత వికిరణం (పాయిజన్)" కారణంగా ప్రజలు చనిపోతున్నారు. కరోనా వైరస్ తో మరణించే వ్యక్తుల మృతదేహాలపై శవపరీక్షలు (పోస్టుమార్టం) అనుమతించని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చట్టాన్ని ఇటలీలోని వైద్యులు ఉల్లంఘించారు, తద్వారా కొంత శాస్త్రీయ ఆవిష్కరణ మరియు పరిశోధన తరువాత, అది వైరస్ కాదు, మరణానికి కారణమయ్యే బాక్టీరియం, సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల, అంటే ఈ బ్యాక్టీరియా వల్ల రక్తం సిరలు, నరాలలో పేరుకుపోతుంది మరియు ఇది రోగి మరణానికి కారణం అవుతు మరియు "డిఫ్యూస్-ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ (థ్రోంబోసిస్) (Defuse Intravascular Coagulation Thrombosis)తప్ప మరొకటి లేదు" అని పేర్కొంది మరియు దీనిని ఎదుర్కునే పద్ధతి ఆస్పిరిన్ తీసుకోవడం ద్వారా ఇది నయమవుతుంది. ప్రపంచానికి ఈ సంచలనాత్మక వార్తలను ఇటాలియన్ వైద్యులు కోవిడ్ -19 వైరస్ యొక్క చనిపోయిన శవాల శవపరీక్షలు (పోస్టుమార్టం) తో తయారు చేశారు, ఈ వ్యాధిని నయం చేయడం సాధ్యమని సూచిస్తుంది. మరికొందరు ఇటాలియన్ శాస్త్రవేత్తల ప్రకారం, వెంటిలేటర్లు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసియు) ఎప్పుడూ అవసరం లేదు. ఇందుకోసం ఇప్పుడు ఇటలీలో కొత్త మొలాసిస్ ప్రోటోకాల్స్ జారీ చేయబడ్డాయి. చైనాకు దాని గురించి ముందే తెలుసు కానీ తన నివేదికను ఎవరికీ బహిరంగపరచలేదు. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబం, పొరుగువారు, నిపుణులు, స్నేహితులు, సహోద్యోగులందరితో పంచుకోండి, తద్వారా వారు కోవిడ్ -19 భయం నుండి బయటపడగలరు మరియు ఇది వైరస్ కాదని వారు అర్థం చేసుకోగలరు. అయితే ఇది కేవలం 5జి రేడియేషన్ ఉన్న బ్యాక్టీరియం. రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్న ప్రజలకు హాని చేస్తుంది. ఇది రేడియేషన్ (Radiation) ఇన్ఫ్రాక్షన్ (Infraction)మరియు హైపోక్సియాను (hypoxia) కూడా ఉత్పత్తి చేస్తుంది. పై లక్షణాలు ఉన్నట్లయుతే వారు ఆస్ప్రిన్ -100 ఎంజి మరియు అప్రోనికస్ లేదా పారాసెటమాల్ 650 ఎంజి తీసుకోవాలి. ఎందుకు… ??? .... మరియు శ్వాస లేకపోవడం వల్ల, ఒక వ్యక్తి వేగంగా మరణిస్తాడు.
ఇటలీలోని వైద్యులు డబ్ల్యూహెచ్‌ఓ ప్రోటోకాల్‌ను పాటించలేదు మరియు కోవిడ్ -19 కారణంగా మరణించిన శవాలను శవపరీక్ష చేశారు. శరీరంలోని చేతులు, కాళ్ళు మరియు ఇతర భాగాలను తెరిచి పరిశీలించిన తరువాత, రక్త నాళాలు విడదీయబడి, సిరలు త్రోంబితో నిండి ఉన్నాయని గ్రహించారు, ఇది సాధారణంగా రక్తం ప్రవహించకుండా నిరోధిస్తుంది మరియు శరీరానికి ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది దీనివల్ల రోగి చనిపోతాడు. ఈ పరిశోధన తరువాత, ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే కోవిడ్ -19 ను ఇచ్చే చికిత్స ప్రోటోకాల్ మార్చబడింది మరియు వారి సానుకూల రోగులకు ఆస్పిరిన్(Aspirin) 100 ఎంజి మరియు ఆప్రోనికస్(Apronicus) ఇవ్వడం ప్రారంభించింది. దీనివల్ల రోగులు కోలుకోవడం ప్రారంభించారు మరియు వారి ఆరోగ్యం మెరుగుపడింది. ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒకే రోజులో 14000 మంది రోగులను డిశ్చార్జ్ చేసి వారి ఇళ్లకు పంపింది.- Health Ministry of Italy.

Thursday, April 22, 2021

COVID-19 CRUCIAL INFORMATION

◉ Due to the collapse of the health system, we, the health professionals, have prepared this message for the people, in case you do not want to risk going to the hospital immediately;
  __________
  ◉ Symptoms appear from the third day after infection (viral symptoms).
   
➙ 1st phase;
  ◉ Body pain
  ◉ Eye pain
  ◉ Headache
  ◉ vomiting
  ◉ Diarrhea 
  ◉ Runny nose or nasal congestion
  ◉ Decomposition
  ◉ Burning eyes
  ◉ Burning when urinating
  ◉ Feeling feverish
  ◉ Scuffed throat (sore throat)
  
➙ It is very important to count the days of symptoms: 1st, 2nd, 3rd.
  ◉ Take action before the onset of fever.
  ◉ Be careful, it is very important to drink plenty of fluids, especially purified water. Drink plenty of water to keep your throat moist and to help clear your lungs.
  __________
  
➙ 2nd phase; (from 4th to 8th day) inflammatory.
  ◉ Loss of taste and / or smell
  ◉ Fatigue with minimal effort
  ◉ Chest pain (rib cage)
  ◉ Tightening of the chest
  ◉ Pain in the lower back (in the kidney area)
  __________
  
➙ The virus attacks nerve endings;
  ◉ The difference between fatigue and shortness of breath:
  • Lack of air is when the person is sitting - without making any effort - and is out of breath;
  • Fatigue is when the person moves around to do something simple and feels tired.
  __________
  
➙ It takes a lot of hydration and vitamin C.
  __________
  
Covid-19 binds oxygen, so the quality of the blood is poor, with less oxygen.
  __________
   
➙ 3rd phase - healing;
  ◉ On day 9, the healing phase begins, which can last until day 14 (Convalescence).
  ◉ Do not delay treatment, the sooner the better!
  __________
  
➙ Good luck everyone!
  It is better to keep these recommendations, prevention is never too much!
  • Sit in the sun for 15-20 minutes
  • Rest and sleep for at least 7-8 hours.
  • Drink 1 and a half liters of water per day
  • All food should be hot (not cold).
  
➙ Keep in mind that the pH of the Coronavirus ranges from 5.5 to 8.5.
  
So all we have to do to eliminate the virus is to eat more alkaline foods, above the acid level of the virus. As;

  ◉ Bananas, Lime → 9.9 pH
  ◉ Yellow Lemon → 8.2 pH
  ◉ Avocado - pH 15.6
  ◉ Garlic - pH 13.2
  ◉ Mango - pH 8.7
  ◉ Mandarin - pH 8.5
  ◉ Pineapple - 12.7 pH
  ◉ Watercress - 22.7 pH
  ◉ Oranges - 9.2 pH
  __________
  
➙ How do you know you have Covid-19 ?!

  ◉ Itchy Throat
  ◉ Dry Throat
  ◉ Dry Cough
  ◉ High Temperature
  ◉ Difficulty Breathing
  ◉ Loss of Smell and Taste
  __________

DO NOT keep this information just for yourself, give it to all your family and friends.
Y O U  C A R E

Important Message for all
The hot water you drink is good for your throat. But this corona virus is hidden behind the paranasal sinus of your nose for 3 to 4 days. The hot water we drink does not reach there. After 4 to 5 days this virus that was hidden behind the paranasal sinus reaches your lungs. Then you have trouble breathing.

That's why it is very important to take steam, which reaches the back of your paranasal sinus. You have to kill this virus in the nose with steam.
At 50°C, this virus becomes disabled i.e. paralyzed. At 60°C this virus becomes so weak that any human immunity system can fight against it. At 70°C this virus dies completely.
This is what steam does. The entire public health department knows this. But everyone wants to take advantage of this pandemic. So they don't share this information openly.

One who stays at home should take steam once a day. If you go to the market to buy vegetables, take it twice a day. 

Anyone who meets some people or goes to office should take steam 3 times a day.                               

Steam Week
According to doctors, Covid -19 can be killed by inhaling steam from the nose and mouth, eliminating the Coronavirus.  

*If WE all start a Steam Drive Campaign for a week, the Pandemic will soon END.

So here is a suggestion: 

* Start the process for a week morning and evening, for just 5 minutes each time, to inhale steam. If all adopt this practice for a week the deadly Covid-19 will be erased.

This practice has no side effects either.

          

Wednesday, April 21, 2021

Can you Define Happiness which Stays Long?

శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత చాలా మంది ఆ తప్పు చేస్తారంట.! కానీ అది చేయద్దు. ఎందుకో తెలుసా


తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్నఅన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళుతుంటారు. పాపనాశనం.. కాణీపాకం.. చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెపుతారు.. 

అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి.. శ్రీకాళహస్తి దేవాలయాన్నే ఎందుకు చివరగా దర్శించుకోవాలి.. శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు.. వెళితే ఏమవుతుంది. నేరుగా ఇంటికే ఎందుకే వెళ్లాలి.? తెలుసుకుందాం.

పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం.

గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం.

అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం.....

రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది.
ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెపుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదనేది అక్కడి పూజరులు చెపుతున్నారు. గ్రహణాలు..
శని బాధలు.. పరమశివుడుకి ఉండవని. మిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం.. గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.

దీనికి మరోక ఆధారం..

 చంద్రగ్రహణం

ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు.
కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. 

అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవం దర్శనం అవసరం లేదన్నది నీతి.

గోదాదేవి అసలు కథ

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.
ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది.

అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

కార్తీక పురాణం - 27 వ అధ్యాయము


దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున , అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును"

అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.


శ్రీ శివ మహాపురాణం - 27 వ అధ్యాయం

నారదుని తపస్సు

సూతుడిట్లు పలికెను -

ఓ విప్రులారా ! ఒకప్పుడు మునిశ్రేష్ఠుడు , బ్రహ్మ గారి కుమారుడు , వినయస్వభావము కలవాడు నగు నారదుడు తపస్సును చేయు సంకల్పించెను . హిమవత్పర్వతము నందు ఒక మిక్కిలి సుందరమగు గుహ కలదు. దాని సమీపమునందు జీవనదియగు గంగ వేగముగా ప్రవహించుచుండును . అచట అనేక శోభలతో గూడిన దివ్యమగు ఆశ్రమము గలదు. పుణ్యదర్శనుడగు నారదుడు తపస్సు చేయుటకు అచటికి వెళ్లెను . ఆ ముని పుంగవుడు ఆ ఆశ్రమమును చూచి, అచటనే దృఢమగు ఆసనమును వేసి, మౌనియై, ప్రాణయామమునుచేసిస పవిత్రాంతః కరణుడై దీర్ఘకాలము తపమాచరించెను .

నారదముని 'అహం బ్రహ్మాస్మి (బ్రహ్మము నేనే)' అను దర్శనము గల సమాధిని పొందెను. ఓ ద్విజులారా! ఇట్టి తపస్సు వలన బ్రహ్మ సాక్షాత్కారహేతువగు జ్ఞానము సిద్ధించును . మునిశ్రేష్ఠుడగు నారదుడు ఈ తీరున తపస్సు చేయుచుండగా, ఇంద్రుని మనస్సు తీవ్రమగు ఆదుర్ధాతో కంపించెను . 'ఈమహర్షి నారాజ్యమును కోరుచున్నాడు' అని తలపోసిన వాడై ఇంద్రుడు నారదుని తపస్సునకు విఘ్నము చేయ నిశ్చయించుకొనెను . దేవతలకు నాయకుడగు ఇంద్రుడు మనస్సులో మన్మథుని స్మరించెను. అపుడు మహిమ గలవాడు, పుష్పబాణుడు నగు మన్మథుడు వెంటనే విచ్చేసెను.

దేవతలకు ప్రభువగు ఇంద్రుడు మన్మథుని రాకను చూచెను. ఆతడు స్వార్ధమును సాధించుకొనుటలో కుటిలమగు బుద్ధి చతురత గలవాడు. ఆతడు మన్మథుని వెంటనే పిలిచి ఇట్లు పలికెను .

ఇంద్రుడిట్లు పలికెను -

ఓ శ్రేష్ఠమిత్రమా ! నీవు గొప్ప వీరుడవు. మాకు ఎల్లవేళలా హితమును చేయువాడవు. నీవు నా మాటను ప్రీతితో విని, సాహాయ్యమును చేయుము . నేను నీ బలముతోనే అనేకుల తపోగర్వమును అడంచితిని . ఓ మిత్రమా ! నా రాజ్యము యొక్క స్థిరత్వము అన్ని వేళలా నీ అనుగ్రముపై నాధారపడి యున్నది . హిమవత్పర్వత గుహలో నారదముని జగత్పితను ఉద్దేశించి గొప్ప నియమముతో కఠినమగు తపము నాచరించుచున్నాడు .

ఆ నారదుడు బ్రహ్మ నుండి నా రాజ్యమును వరముగా కోరునేమో యను శంక నాకు గలదు. నీవీనాడే అచటకు వెళ్లి, ఆయన తపస్సునకు విఘ్నమును కలిగించుము . ఈ విధముగా మహేంద్రునిచే ఆజ్ఞాపింపబడిన ఆ మన్మథుడు ప్రియమిత్రుడగు వసంతునితో గూడి గర్వముతో ఆ ప్రదేశమునకు వెళ్లి తన ఉపాయమును మొదలిడెను . ఆతడచట వెనువెంటనే తన కళలనన్నిటినీ ప్రదర్శింపజొచ్చెను. వసంతుడు కూడా గర్వించిన వాడై, తన ప్రభావమును అనేక విధములుగా చూపెట్టెను . ఓ మునిశ్రేష్ఠులారా! నారదముని యొక్క మనస్సు మహేశుని అనుగ్రహముచే వికారమును పొందలేదు. మన్మథునకు గర్వభంగమాయెను .

ఓ శౌనకాది ఋషులారా! అట్లు జరుగుటకు గల కారణమును శ్రద్ధగా వినుడు. ఈశ్వరుని అనుగ్రహముచే ఆ ప్రదేశములో మన్మథుని ప్రభావము నిరుపయోగము . మన్మథ శత్రువగు శంభుడు గొప్ప తపస్సు చేసిన స్థలమదియే. మహర్షుల తపస్సును భంగము చేయు మన్మథుడచటనే శివునిచే దహింపబడినాడు . మన్మథుని బ్రతికించుడని రతీదేవి దేవతలను ప్రార్థించగా, వారు శివుని ప్రార్థించిరి. లోకములకు మంగళములను కలుగజేయు శంకరుడు అపుడిట్లనెను . ఓ దేవతలారా! కొంతకాలము తరువాత మన్మథుడు మరల జీవించగలడు. కాని ఈ స్థానములో మన్మథుని ఆటలేమియూ సాగవు . ఓ దేవతలారా! ఇచట నుండి కనుచూపుమేర వరకు ఉండే ప్రదేశములో మన్మథ బాణముల ప్రభావము చెల్లదు. దీనిలో సందియము లేదు .

శివుని ఈ పలుకుల చే నారదుని యందు చూపదలచిన తన ప్రతాపము భగ్నము కాగా, మన్మథుడు వెనువెంటనే స్వర్గములో ఇంద్రుని వద్దకు వెళ్లెను . మన్మథుడు నారదుని ప్రభావమును, జరిగిన వృత్తాంతమును పూర్తిగా ఇంద్రునకు విన్నవించెను. వసంత మిత్రుడగు మన్మథుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తన స్థానము చేరెను . అపుడు ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై నారదుని ప్రశంసించెను. నారదుని వృత్తాంతము నెరుంగని ఇంద్రుడు శివమాయచే మోహితుడయ్యెను . శివుని మాయ సర్వప్రాణులకు తెలియ శక్యము కానిది. సర్వ స్వార్పణము చేసిన భక్తుడు తక్క ఈ జగత్తంతయూ శివమాయచే మోహితమగును .

ఈశ్వరుని అనుగ్రహముచే నారదుడచటనే చిరకాలముండెను. తరువాత ఆ మహర్షికి తన తపస్సు పూర్ణమైనదనే తలంపు కలిగి విరమించెను . మన్మథునిపై విజయము తన ప్రభావమేనని ఆ మహర్షి తలపోసెను. ఆయన శివమాయచే మోహితుడయ్యెను. ఆయన జ్ఞానము వృథా అయెను . ఓ మునిశ్రేష్ఠులారా! శంభుని మహా మాయ మిక్కిలి ధన్యమైనది. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారికి కూడా దాని ప్రసారము తెలియకుండును . మునిశ్రేష్ఠుడగు నారదుడు ఆ మాయచే మిక్కిలి సంమోహితుడై, తన మహిమను శివునకు చాటిచెప్పే ఉద్దేశ్యముతో వెంటనే కైలాసమునకు బయలు దేరెను .

గర్వితుడగు ఆ మహర్షి తాను మహాత్ముడననియు, మన్మథుని పై విజయము తన ప్రభావమేననియు తలంచినవాడై, రుద్రునకు నమస్కరించి తన వృత్తాంతమునంతయూ చెప్పెను . భక్త వత్సలుడగు శంకరుడా పలుకులను విని, తన మాయచే మోహితుడై వివేకమును కోల్పోయిన ఆనారదునితో నిట్లనెను .

రుద్రుడు ఇట్లనెను -

వత్సా ! నారదా ! నీవు ప్రాజ్ఞుడవు. ధన్యుడవు. నీ నామాటను వినుము. ఈ మాటలను ఇతరుల వద్ద చెప్పకుము. విష్ణువు యెదుట సుతరాము చెప్పకుము . నీవు నాకు చెప్పిన ఈ వృత్తాంతమును రహస్యముగ నుంచుము. ఏనాడైననూ బయటపెట్టకుము నీవు విష్ణుభక్తుడవు. విష్ణుభక్తులు నాయందు కూడ భక్తిని కలిగియుందురు. కావున, నీవు నాకు మిక్కిలి ప్రియమైనవాడవు. నేను నిన్ను ప్రత్యేకించి శాసించు చున్నాను . ఈ విధముగా, జగత్తును సృష్టించి పాలించు రుద్రుడు నారదునికి అనేక విధముల నచ్చచెప్పెను. అయిననూ, శివమాయచే విమోహితుడైన నారదుడు ఆ మాటలను లెక్కచేయలేదు .

రాబోవు కర్మఫలముల చాల బలీయమైనదని విద్వాంసులు తెలియవలెను. మానవులెవ్వరైననూ కర్మగతిని తప్పించుకొనలేరు. శంకరునని ఇచ్ఛానుసారముగా కర్మగతి ప్రవర్తిల్లును . అపుడా మహర్షి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మకు నమస్కరించి, తాను తన తపశ్శక్తి చేత కాముని జయించితినని చెప్పెను . విధి ఆ మాటలను విని శంభుని పాదపద్మములను స్మరించి, కాముని జయించుటకు గల కారణము నెరింగి, కుమారుడగు నారదుని అట్లు ప్రచారము చేయవద్దని నివారించెను . నారదుడు గొప్ప జ్ఞానియే అయిననూ, శివమాయచే మోహితుడగుటచే, అతని మనస్సునందు గర్వము అంకురించి, బ్రహ్మ గారి మాటను పెడచెవిని పెట్టెను . లోకమునందు సర్వము శివుని ఇచ్ఛ ప్రకారమే జరుగును. జగత్తంతయూ శివుని అధీనమునందుండును. ఇది సత్యము .

వివేకము నశించి గర్వము అంకురించిన మనస్సు గల నారదుడు తరువాత వెనువెంటనే తన గొప్పదనమును ప్రకటించుటకు విష్ణులోకమునకు వెళ్లెను . నారద మహర్షి వచ్చుచుండుటను గాంచి, విష్ణువు లేచి, కొద్ది దూరము ఎదురేగి కౌగిలించుకొనెను. నారదుని రాకకు కారణము ఆయనకు విదితమే . విష్ణువు నారదుని తన ఆసనముపై కూర్చుండబెట్టి, శివుని పాదపద్మములను స్మరించి అతని గర్వమును పోగొట్టు సత్యవచనముల నిట్లు పలికెను .

విష్ణువు ఇట్లు పలికెను -

వత్సా ! ఎచటనుండి వచ్చుచున్నావు ? ఇచటకు వచ్చుటకు కారణమేమి ? ఓమునిశ్రేష్ఠా ! నీవు ధన్యుడవు. నీ రాకచే నేను పవిత్రుడనైతిని . విష్ణువు యొక్క ఈ మాటలను విని, గర్వితుడగు నారద మహర్షి మోహమునకు వశుడై అహంకారముతో తన వృత్తాంతమును చెప్పెను . అపుడు విష్ణువు గర్వముతో నిండియున్న మహర్షి వాక్యములను వినెనే గాని, కామజయమునకు గల వాస్తవ కారణము ఆనకు విదితమే . ఆయన శివుని పాదపద్మములను హృదయములు స్మరించెను . శివ భక్తులలో శ్రేష్ఠుడు, పరిశుద్ధమగు అంతఃకరణము గల వాడునగు విష్ణువు శిరసువంచి, దోసిలి యొగ్గి పరమేశ్వరుని భక్తితో స్తుతించెను .

విష్ణువు ఇట్లు పలికెను -

హే శివ! నీవు దేవదేవుడవు. మహాదేవుడవు. అనుగ్రహింపుము. నీవు ధన్యుడవు. అందరినీ మోహింపజేయు నీ మాయ ధన్యము . ఈ విధముగా ఆయన పరమేశ్వరుని స్తుతించి, కళ్లను మూసుకుని, శివుని పాదపద్మములను ధ్యానించి, విరమించెను . శివుని యాజ్ఞచే జగత్తును పరిపాలించు విష్ణువు మనస్సులో శంకర కృతమగు కామజయమును ఎరింగి, నారద మహర్షితో నిట్లనెను .


విష్ణువు ఇట్లు పలికెను -

ఓ మునిశ్రేష్ఠా ! నీవు ధన్యుడవు. తపస్సునకు నిధివి. గొప్ప జ్ఞానివి. ఓ మహర్షీ ! భక్తి జ్ఞానవైరాగ్యములనే మూడు లేనివానికి , సర్వ దుఃఖములనిచ్చే కామ మోహాది వికారములు శీఘ్రమే కలుగును. నీవు నైష్ఠిక బ్రహ్మచారివి. సదాజ్ఞాన వైరాగ్యములు గలవాడవు . నీవు జన్మప్రభృతి వికారములు లేని వాడవు. గొప్ప జ్ఞానివి. నీకు కామవికారమెట్లు కలుగును ?

ఈ విధముగా అనేకములగు పలుకులను విని ఆ మహర్షి పెద్దగా నవ్వెను . అతడు మనస్సులో విష్ణువునకు నమస్కరించి ఇట్లు బదులిడెను.

నారదుడిట్లు పలికెను -

ప్రభూ! నీదయ నాయందున్నచో మన్మథుని సామర్థ్యమెంతటిది ? . ఇట్లు పలికి విష్ణువునకు నమస్కరించి ఆ మహర్షి తనకు తోచిన దారిన వెళ్లెను .


శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండమగు సృష్ట్యుపాఖ్యానములో నారదతపోవర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది .

2021 wedding dates according to the Hindu Calendar

2021సంవత్సర పవిత్ర హిందూ సాంప్రదాయ వివాహ ముహూర్తాలు.

జనవరి : 2, 3, 6, 7, 9. 

ఫిబ్రవరి : లేవు .

మార్చి : లేవు.

ఏప్రిల్ : 23, 24, 25, 29, 30.

మే : 1, 2, 5, 6, 12, 13, 14, 19, 20, 21, 22, 23, 26, 27, 29, 30.

జూన్ : 2, 3, 4, 5, 6, 11, 16, 17, 18, 19, 20, 24, 26, 27. 

జులై : 1, 2, 3, 4. 

ఆగస్ట్ : 11, 12, 13, 14, 16, 18, 19, 20, 21, 22, 25, 26, 27.

సెప్టెంబర్ : 1.

అక్టోబర్ : 16, 17, 20, 21, 23, 24, 25, 30, 31 16, 17, 20, 21, 23, 24, 25, 30, 31.

నవంబర్ : 1, 6, 7, 10, 11, 12, 13, 14, 17, 20, 21, 26, 27, 28.

డిసెంబర్ : 5, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 23, 24, 25, 27, 29, 30.

శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు?

శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

శని త్రయోదశి అంటే

శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. 

అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి. ఎలా చేయాలి. తెలుసుకుందామా?

శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

*త్రయోదశి వ్రతం:-*

శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.

🌹 ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.

🌹 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం.

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.

🌹 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.

🌹 అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.

🌹 ఎవరితోను వాదనలకు దిగరాదు.

🌹 ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.

🌹 ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.

🌹 కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.

🌹 అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.

🌹 జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.

🌹 ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.

🌹 అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.

🌹 ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.

ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.

రామ రెండక్షరాలు శక్తి శరాలు

రా... మ...
విడివిడిగా అవి రెండక్షరాలే...
కానీ కలివిడిగా పలికితే అది మహాశక్తిమంతం...తారక మంత్రం...
రాముడి బాణమెంత ప్రచండమో, ఆయన నామమంత ప్రసన్నమైందంటారు.
అందుకే రఘురామచంద్రుడే కాదు...
ఆయన పేరు కూడా పూజనీయమైంది, నిత్యస్మరణీయమైంది...


ఏ లేఖ రాసినా ముందుగా ‘శ్రీరామ’ నామాన్ని రాసి, ఆ తర్వాత మిగిలిన విషయాలు రాయడం భారతీయుల సంప్రదాయం. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు ‘రామ రామ’ అంటూ చెవులు మూసుకోవటం కూడా చూస్తుంటాం. ఆకలి వేస్తే ‘అన్నమో రామచంద్రా’ అంటారని తెలుగువారి నానుడి. ఏదైనా భయం ఆవహించినా, ఎవరికైనా అభయం ఇచ్చినా ‘శ్రీరామ రక్ష’ అనడం అలవాటు.
‘నాథా! కలియుగంలో మానవులు చాలా అల్పమైన శక్తి కలిగిఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పూర్తిగా పారాయణ చెయ్యలేని అశక్తత వారిది. అలాంటప్పుడు ప్రజలు తరించే మార్గం ఉండదా? మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితాన్ని పొందే సూక్ష్మమైన మార్గం లేదా? అంటూ ఓ రోజున పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.’

దానికి శివుడు... లేకేం పార్వతీ...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

‘శ్రీరామ రామ రామ’ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్రనామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించాడు పరమేశ్వరుడు.

‘రామ’ అనే పదాన్ని పలకడంతోనే పాపాలన్నీ తొలగిపోతాయని ‘శ్రీరామ కర్ణామృతం’ ప్రకటిస్తోంది. ‘రా’ అనే అక్షరాన్ని పలికేటప్పుడు మన పెదవులు తెరుచుకుంటాయి. దీనివల్ల మనలో ఉండే ప్రతికూల శక్తులు బయటకు పోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని పలికేటప్పుడు పెదవులు మూసుకుంటాయి. దీంతో తిరిగి అవి మనలో చేరకుండా నిరోధానికి గురవుతాయి. అందుకే ఈ మంత్రం అత్యంత శక్తిమంతమైందని చెబుతారు. ఉమా సంహిత కూడా ఇదే విషయాన్ని వివరిస్తుంది.

‘రా శబ్దోచ్చారణే జాతే వక్త్రాత్పాపం విగచ్ఛతి

మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి’

‘రా’ అనే శబ్దం ఉచ్చరించగానే ముఖం నుంచి మనలోని పాపాలు బహిర్గతమవుతాయి. ‘మ’ అనే అక్షరం వినబడగానే అవన్నీ భస్మమవుతాయని చెబుతోంది. ఇదే భావాన్ని భక్త రామదాసు తన దాశరథీ శతకంలో ప్రకటించారు.

‘రామ’ నామం హరి, హరులిద్దరూ ఒక్కటేనన్న సత్యాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ, అద్వైతభావనకు ప్రతీకగా నిలుస్తుంది. ‘రా’ అనే అక్షరం నారాయణ అష్టాక్షరీ మంత్రమైన ‘ఓం నమో నారాయణాయ’లోని ఐదో అక్షరం. అలాగే, ‘మ’ శివపంచాక్షరీ మంత్రమైన ‘ఓం నమశ్శివాయ’ మూడో అక్షరం. ఈ రెండక్షరాల సంయోగమే ‘రామ’ నామం. కాబట్టి, ‘రామ’ నామం శివకేశవ అభేదభావాన్ని ప్రకటిస్తుంది.

నారాయణ అష్టాక్షరీ మంత్రంలో ‘రా’, శివపంచాక్షరీ మంత్రంలో ‘మ’ అనే అక్షరాలు ఆయా మంత్రాలకు జీవాక్షరాలు. ఆ రెండు అక్షరాల సంయోగంతో ఏర్పడిన మహోన్నత మంత్రం ‘రామ’ నామం. ఈ కారణం వల్లనే రామనామం అన్ని మంత్రాల కన్నా పరమోన్నతమైన పవిత్రతను, శక్తిని పొందింది.



కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన కథ ఇది.

ఓ అడవిలోకి ప్రవేశించిన కొందరు దొంగలు తాము చేయాలనుకున్న పనుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు.

వనేచరామః వసుచాహరామః

నదీన్తరామః నభయం స్మరామః

వనే చ రామః (అడవిలో సంచరిద్దాం), వసు చా హరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికుల సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగిలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (భయం గురించిన ఆలోచన కూడా చెయ్యొద్దు) అని అనుకున్నారు.

ఇతీరయంతో విపినే కిరాతా ముక్తింగతాః

రామపదానుషంగాత్‌

దొంగలైనా తమ ఆలోచనలో ‘రామ’ నామాన్ని స్మరించడం వల్ల మరణించాక వారికి మోక్షం కలిగిందట. ఇదీ రామ నామ మహిమ అని చెప్పారాయన.

మహా మంత్రం

* ప్రాచీన సంప్రదాయంలో అంకెను అక్షరాలతో పోల్చి చెబుతారు. ఈ క్రమంలో ‘ర’ అనే అక్షరం 2కు సంకేతం. ‘మ’ 5కు సంకేతం. రామ... అంటే 2x5=10 అవుతుంది. ఒకసారి ‘రామ’ అంటే 10 ఫలితం వస్తుంది. వరుసగా మూడు సార్లు ‘రామ రామ రామ’ అంటే 10x10x10 =1000 అవుతుంది. అంటే ఒక్కసారి ‘శ్రీరామ రామ రామ’ అనే నామాన్ని పలికితే 1000 విష్ణు నామాల్ని పారాయణ చేసిన ఫలితం వస్తుందని భావన.

* ‘రామ’ అనే శబ్దమే ప్రణవంతో సమానం కాబట్టి ఇతర మంత్రాల మాదిరిగా ఈ మంత్రానికి ముందు ఓంకారం కలిపి జపించాల్సిన అవసరం లేదు.

* మన మంత్రశాస్త్రంలో సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో కేవలం రామ మంత్రాన్ని మాత్రమే ‘రామ తారక మంత్రం’ అంటారు. ‘తారకం’ అంటే తరింపజేసేదని భావం. ‘వివేకాన్ని మేలుకొలపడాన్నే తారకం’ అంటారని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. రామ మంత్రం మనిషిలో వివేక వైరాగ్యాలను కలిగించి మనిషిని తరింపజేస్తుంది కాబట్టే ఇది సర్వోన్నతమైందిగా, మంత్రచూడామణిగా వెలుగొందుతోంది.

* ‘రా’ అంటే పరబ్రహ్మ. ‘మ’ అంటే జీవుడు. కాబట్టి ‘రామ’ అనే నామం పరమాత్మలో లీనమైన జీవాత్మను ప్రకటిస్తుంది. శరీరమనే క్షేత్రంలో జీవాత్మరూపంలో దాగి ఉన్న పరమాత్మను దర్శించమనే సందేశాన్నిస్తుంది. 

* పసిబిడ్డల్ని ఉయ్యాలలో వేసి ‘రామా లాలీ మేఘశ్యామ లాలీ’ అంటూ జోకొట్టడం ఆత్మీయతకు ప్రతిరూపం. తుది శ్వాస విడిచిన తర్వాత రుద్రభూమికి పార్ధివదేహాన్ని తీసుకెళుతూ ‘రామ్‌ నామ్‌ సచ్‌ హై’ అంటూ ఉచ్చరించే ఆచారం ఉత్తరాదిలో ఉంది. ఇలా తొలి, తుది శ్వాసల్లో మనిషి తోడుగా ఉండేది కేవలం రామ నామం మాత్రమే.

రామనామ్‌ మణిదీప్‌ ధయ జోహ్‌ రే హరంద్వార్‌

తుసి భీతర్‌ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్‌’

మీకు లోపల, బయట వెలుగు కావాలన్న కోరిక ఉంటే జిహ్వ అనే ద్వారం దగ్గర రామ నామం అనే దీపాన్ని వెలిగించండి అంటాడు తులసీదాసు.

భక్త రామదాసు ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా’ అంటూ, ‘పిబరే రామ రసం రసనే పిబరే రామరసం’ అంటూ సదాశివ బ్రహ్మేంద్రుడు, ఇంకా ఎందరో ఎందరెందరో వాగ్గేయకారులు రామ నామంలోని ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని పొగడుతూ, విశ్లేషిస్తూ, వివరిస్తూ వందలాది కృతులు రచించారు.

-కప్పగంతు రామకృష్ఱ

తీర్చిదిద్దుకోండి...

విశ్వామిత్రుడి యాగ రక్షణ కోసం లక్ష్మణుడితో సహా బయల్దేరిన శ్రీరామచంద్రమూర్తి ఆ యాత్రలో మొత్తం ముగ్గురు స్త్రీలను కలుసుకుంటాడు. వారు తాటక, అహల్య, సీతాదేవి.

తాటక తమోగుణానికి సంకేతం అందుకే గురూపదేశం ప్రకారం ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి ప్రతీక. చురుకుదనం, క్రియాశీలత ఆమెను తప్పుదోవ పట్టించాయి. అందుకే రామయ్య రాతిగా పడిఉన్న అహల్యను తిరిగి స్త్రీగా మార్చి సంస్కరించాడు. చివరిగా కలుసుకున్న స్త్రీమూర్తి సీతాదేవి. ఆమె సత్త్వగుణానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే స్వయంవరంలో ఆమెను గెలుచుకున్నాడు. ఈ మూడు ఇతివృత్తాల్లో రామచంద్రుడు లోకానికి ఉత్తమ సందేశం ఇచ్చాడు. ఏ వ్యక్తి అయినా సత్త్వరజస్తమో గుణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తనలోని తమో గుణాన్ని నశింపజేసుకోవాలి. రజో గుణాన్ని సంస్కరించుకుని, సత్కార్యాలపై దృష్టి పెట్టాలి. సత్త్వ గుణాన్ని పెంపొందించుకుంటూ, చివరకు గుణాతీత స్థితికి చేరుకోవాలి.

ప్రకృతి ప్రణమిల్లుతుంది

రావణుని చేతికి చిక్కిన సీతమ్మను వెదుక్కుంటూ శ్రీరాముడు అరణ్యంలోని కొండలు, గుట్టలు అన్నీ వెదికాడు. కనిపించిన ప్రతి వారినీ ఆమె జాడ గురించి అడిగాడు. రామయ్య దీనస్థితిని చూసిన లేళ్లు యథాశక్తి ప్రయత్నించి, సీతమ్మను రావణుడు అపహరించి, దక్షిణ దిశగా తీసుకెళ్లాడని సైగలతో చెబుతాయి. ‘సపంథానంతు గచ్ఛంతం తిర్యంచోపి సహాయతే కుపథానంతు గచ్ఛంతం సోదరోపి విముంచతి’... మంచి మార్గంలో ప్రయత్నించే వారికి ప్రకృతి సాయం కూడా అందుతుందని ఈ ఉదంతం చాటింది.

కన్నతల్లి, కర్మభూమి


రామ, రావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామయ్యను లంకలో ఉండి, పది రోజులు తమ ఆతిధ్యాన్ని స్వీకరించమని విభీషణుడు ప్రార్థించాడు. అందుకు రామయ్య

ఆపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!

‘విభీషణా! లంక, అందులోని భోగాలపై నాకు దృష్టిలేదు. మాతృమూర్తి, మాతృభూమి ఈ రెంటికీ మించింది ఈ లోకంలో లేదు. పద్నాలుగేళ్లుగా వీటికి దూరంగా ఉన్న నా మనసు వెంటనే వారిని చూడాలని ఆరాట పడుతోంది’ అన్నాడు.

ప్రతి ఇల్లూ రామాలయమే!

శ్రీరామ నవమి వచ్చింది...

భద్రాద్రి లేదు...

ఒంటిమిట్టా లేదు...

ఊర్లో రామాలయం లేదు...

చివరికి వీధిలో చలువ పందిరీ లేదు...

మరెలా...

ఇంటినే దేవాలయంలా, మనసే మందిరంలా మార్చేదిలా...



మనం ఇంట్లోనే సీతారాములను దర్శించి, అర్చించి, దీవెనలందుకోవాల్సిన సమయమిది. పురోహితులు రాకుండా ఇంట్లో ఆగమ సంప్రదాయం ప్రకారం కల్యాణం జరపడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టి అర్చనతో సంతృప్తి చెందాలి. మన ఇంటిలో పూజామందిరంలోనే సీతారాములను కల్యాణ దంపతులుగా అలంకరించి, షోడశోపచారాలతో పూజించుకోవచ్చు.

ఈ సందర్భంగా పూజావేదికపై కలశాన్ని ఏర్పాటు చేసుకొని సంకల్పం చెప్పాలి. ‘స్వస్తిశ్రీ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరుతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం బృహస్పతివాసరే పునర్వసు శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్‌ సమేత శ్రీరామచంద్రదేవతాం ఉద్దిశ్య శ్రీరామచంద్రదేవతా ప్రీత్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక పూజాం కరిష్యే. శ్రీరామచంద్ర అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే...’ అని సంకల్పం చెబుతూ అష్టోత్తర శతనామావళి జపించాలి. అవకాశం లేకుంటే రామనామం జపించినా సరిపోతుంది.

వడపప్పు, పానకము, పండ్లు, కొబ్బరి, వాటితోపాటు మనం ఇంటిలో చేసుకున్న వంటకాలనూ నివేదన చేసి నీరాజనం ఇవ్వాలి. పూజానంతరం ఈ శ్లోకాలను చదువుకోవచ్ఛు.

వేడుక కంటేె భక్తిశ్రద్ధలు ముఖ్యం. అందుకే ఎవరింటిలో వారు నిశ్చల భక్తితో నిరాడంబరంగా కల్యాణ మూర్తులైన సీతారాములను అర్చించుకొని ఆశీస్సులు అందుకోవాలి.

ఆపదా మపహర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

Karnavedha samskaras (Piercing the earlobe)

Karnavedha samskaras (Piercing the earlobe)

Ear Piercing or Karna Vedha is an ancient ceremony performed on both male and female in many countries.
This is seen across cultures in almost all continents where human civilization inhabited.In India, this is called as Karna(ear) Vedha(piercing) ((Sanskrit and is one of the Shodasha Samskaras (16 ceremonies) performed on a human between birth and death.
Common between male and females, it is intended to open the inner ears of the child for receiving sacred sounds. This rite has deep mystical and symbolic significance. It is believed that merely hearing sacred sounds has merit in that it cleanses sin and nurtures the spirit.

In China, this Acupuncture and Acupressure is done at a particular point on ear and it is believed to cure or prevent asthma.
Behind the ear lobe there is a natural, small microscopic depression which contains nerve endings linked with diseases like bronchial asthma, cough and tuberculosis.
Chinese science of acupuncture states that the root cause of some diseases lies in the subtle regions of every organ in the body.
When that area is punctured, the related disease is eliminated. Study of this science was done and recorded in the Vedas much earlier and the sanskar of piercing the ear lobes was already implemented on both genders of kids.

The metal (like gold or copper) earrings are believed to help in maintaining the flow of electric current in a human body. It is also believed that ear piercing helps in maintaining the regularity in the menstrual cycle of a girl.
This part of the ear is the intuitive, Third Eye, or psychic point. It is very important that only gold, and not silver, be worn here on the ear lobe. Gold, combined with an amethyst or emerald (which are both traditionally regarded as very spiritual stones), will have an added positive effect on the function of intuition.

Ayurveda researcher and surgeon on ancient India, Susruta (6th century BC) says, “Ears of a child should be bored for protection (from diseases in his opinion) and decoration.” He explicitly prescribes the boring of ears for preventing hydrocele and hernia.
Susruta gives a very cautious procedure of the ceremony. He says that the ceremony should be performed in the sixth or seventh month, in the bright half and on an auspicious day. After the preliminaries the child should be put on the lap of the mother or the nurse. Then the child should be fondled and persuaded by means of toys. Now the surgeon should pull the ears with his left hand and bore them slowly at the natural holes which are visible in the sunlight. If the ears are tender they should be pierced with a needle, if stiff with a probe. After boring oil should be applied to the ears by means of a cotton thread or bougie.

Father of Western medicine, Hippocrates, wrote about ear piercing and earring wearing around 470 BC as a remedy and treatment for menstrual problems. Galen also wrote about the same thing. In ancient times, if there was a deficiency in energy or chi, gold earrings would be placed in a pierced acu-point for stimulation. Silver earrings were used if there was excessive energy.

Ancient people treated diseases of feminine Yin organs via earrings in the left ear and diseases of the male Yang organs via the right ear. The left side of the body is the feminine side and the right side of the body is masculine.

The belly button is the seat of eroticism and sexual passion. It arouses sexual passion. This is why most belly dancers have their belly buttons pierced. Belly dancing is a form of dancing that arouses sexual desire in men. It is very erotic and highly sensual, though friendly and innocent in nature.

All other modern day piercings like tongue, eyebrows, nipples, sexual organs etc are simply Fad and only to express their taste. They have nothing to do with health or spirituality.

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...